ఏపీ సంతృప్తిగానే ఉంది: హోదాపై తేల్చిన అరవింద్ పనగరియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్నారు. ఏపీకి హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇచ్చిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతృప్తికరంగా ఉందని చెప్పారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదన్నారు. ప్రత్యేక హోదా అంటే కేంద్రం నుంచి కొన్ని నిధులు ప్రత్యేకంగా ఇవ్వడం మాత్రమేనని స్పష్టం చేశారు.

14వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చాక మొత్తం నిధులు రాష్ట్రాలకే వెళ్తున్నాయన్నారు. కాగా, ప్రత్యేక హోదా కేవలం ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని, దేశంలో ఆ కేటగిరీకి చెందిన 11 రాష్ట్రాలు మాత్రమే ఇప్పటికే ఆ హోదా అనుభవిస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ఇక వేరే రాష్ట్రాలకు ఇవ్వనవసరమే లేదని కూడా తేల్చేసింది.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications