పెళ్ళి సంబంధం వెనక్కి :యువకుడి వేధింపులతో యువతి అనంతలోకాలకు
పెళ్ళికుదుర్చుకొని వెనక్కి తగ్గడంతో బిటెక్ విధ్యార్థిని ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యచేసుకొంది.ద ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
విశాఖపట్టణం:పెళ్ళి సంబంధం కుదుర్చుకొని నిరాకరించారనే కోపంతో బిటెక్ విధ్యార్థి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
విశాఖ జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెంలో విషాదం చోటుచేసుకొంది. బిటెక్ విధ్యార్థిని తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యచేసుకొంది.

రాంబిల్లికి చెందిన ఓ యువకుడు యువతిని వేధించాడు. పెళ్ళికుదుర్చుకొని వెనక్కి తగ్గారనే కోపంతో రాంబిల్లికి చెందిన యువకుడు ఆ యువతిని వేధించాడు.
ఈ వేధింపులకు ఆ యువతి మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ, లేని సమయంలో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యచేసుకొంది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications