పొద్దున్నే లేచి చంద్రబాబు ఇంటివద్ద బాలకృష్ణ బోగిమంట, కోడి పందాలకు నిర్మాతల క్యూ
విజయవాడ: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నారావారిపల్లె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం. ఇక్కడి సంక్రాంతి వేడుకల్లో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు.
బాలకృష్ణ బోగి మంటలు వేసి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు బాలకృష్ణ బుధవారం రాత్రి నారావారిపల్లె చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనున్నారు. బావాబావమరిది (బాలకృష్ణ, చంద్రబాబు) కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.

గురువారం వేకువజామునే ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలకృష్ణ బోగిమంటలు వేశారు. మనవడు దేవాన్ష్తో చంద్రబాబు, బాలకృష్ణ సందడి చేశారు.
కోడి పందాల కోసం టాలీవుడ్ నిర్మాతలు, తెలంగాణ నుంచీ...
సంక్రాంతి పర్వదినం అంటే ఏపీలో కోడి పందాలు గుర్తుకు వస్తాయి. ఈ కోడి పందాల కోసం పలువురు నిర్మాతలు కూడా కృష్ణా, గోదావరి జిల్లాలకు వరుస కట్టారు. వారు కోడి పందాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పలువురు కోడి పందాలకు తరలి వచ్చారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications