Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కృష్ణా నదిలో పడవ బోల్తా: 16 మంది మృతి, బోటులో 38 మంది

కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడింది. ఇందులో 38 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఫెర్రీఘాట్ వద్ద ఈ పర్యాటకుల బోటు తిరగబడింది.

Recommended Video

    Krishna River Boat Mishap : బోటు ప్రమాదానికి కారణాలివీ!

    విజయవాడ: కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడింది. ఇందులో 38 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఫెర్రీఘాట్ వద్ద ఈ పర్యాటకుల బోటు తిరగబడింది.

    ప్రమాదంలో పలువురు ప్రయాణికులు నీట మునగగా వీరిలో కొందరిని సిబ్బంది, పోలీసులు, స్థానిక జాలర్లు రక్షించారు. గల్లంతైన ప్రయాణికుల కోసం సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 16 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

    Boad capsized in Krishna district

    సమాాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన పర్యాటకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరగబడిన బోటు ఓ ప్రయివేటు సంస్థకు చెందినది.

    మంగళగిరి నుండి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కార్తీక వనసమారాధనకు వెళ్లిన పర్యాటకులు అనుకోకుండా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పరిమితికి మించి బోటులో ప్రయాణీకులు ఎక్కిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తుంచారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+