కృష్ణా నదిలో పడవ బోల్తా: 16 మంది మృతి, బోటులో 38 మంది
కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడింది. ఇందులో 38 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఫెర్రీఘాట్ వద్ద ఈ పర్యాటకుల బోటు తిరగబడింది.
Recommended Video

విజయవాడ: కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడింది. ఇందులో 38 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఫెర్రీఘాట్ వద్ద ఈ పర్యాటకుల బోటు తిరగబడింది.
ప్రమాదంలో పలువురు ప్రయాణికులు నీట మునగగా వీరిలో కొందరిని సిబ్బంది, పోలీసులు, స్థానిక జాలర్లు రక్షించారు. గల్లంతైన ప్రయాణికుల కోసం సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 16 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

సమాాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన పర్యాటకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరగబడిన బోటు ఓ ప్రయివేటు సంస్థకు చెందినది.
మంగళగిరి నుండి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కార్తీక వనసమారాధనకు వెళ్లిన పర్యాటకులు అనుకోకుండా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పరిమితికి మించి బోటులో ప్రయాణీకులు ఎక్కిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తుంచారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications