విశాఖ డీసీఐ అంశంపై స్పందించిన చంద్రబాబు
అమరావతి: విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరించడం తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. లాభాల్లో నడుస్తున్న సంస్థను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. డీసీఐ సమస్యపై కేంద్రానికి లేఖ రాస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
డీసీఐ ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఉద్యోగులు విశాఖలో దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు మద్దతు ప్రకటించి.. ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి మోడీకి లేఖకూడా రాశారు.

పోలవరానికి కేంద్ర బృందం
రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం దిల్లీ నుంచి గురువారం రాజమహేంద్రవరం చేరుకుంది. ఓ హోటల్లో బస చేసిన కమిటీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు మ్యాప్లను పరిశీలించారు.
రాజమహేంద్రవరం నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి పోలవరం చేరుకుని కాపర్ డ్యాంతో పాటు ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. వైకే చౌబే, ఆర్సీ శర్మ, శంకదీప్ చౌదరి ఈ బృందంలో ఉన్నారు.
-
Capgemini:విశాఖకు టెక్ దిగ్గజ సంస్థ క్యాప్ జెమినీ.. సీఈఓతో మంత్రి లోకేష్ భేటీ..!! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications