పొత్తుకే టిడిపి, బిజెపి మొగ్గు: సీట్ల పంపకంపై పేచీ!

తెలంగాణ, సీమాంధ్ర ఇరుప్రాంతాల్లోనూ టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం పైనే పేచీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో పొత్తులపై పార్టీలో చర్చ ప్రారంభమైంది.
తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు తెలంగాణ బిజెపిలో వ్యక్తమయ్యాయి. కానీ తెరాస అందుకు సుముఖంగా లేదు. ప్రత్యామ్నాయంగా టిడిపి వైపు చూస్తున్నారంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు, రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోడీల మధ్య ఒక అవగాహన కుదిరిందని అంటున్నారు.
జాతీయ నేతలే ఆసక్తిగా ఉన్నప్పుడు రాష్ట్ర కమిటీ పాత్ర పెద్దగా ఉండకపోవచ్చని, ఈ దృష్ట్యా పొత్తు ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. త్వరలో దీనిపై సానుకూల ప్రకటన వెలువడే అవకాశముందట. అయితే సీట్ల పంపకంపై అవగాహనకు రాకపోవడం వల్ల అధికారక ప్రకటనలో జాప్యమవుతోందని చెబుతున్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications