మేయర్ అనురాధ హత్య: రూ.కోట్లు సంపాదించిన చింటూ, ఆస్తులు సీజ్!
చిత్తూరు: చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్కు చెందిన అస్తులను ఈడీ (ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) అధికారులు మంగళవారం నాడు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
గత ఏడాది నవంబర్ 17వ తేదీన మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో చింటూను ప్రదాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో చింటూ అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు.

పలు బ్యాంకుల్లో చింటూ పేరుతో ఉన్న నగదు, అతడి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం, సక్కుబాయి పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలను సైతం పోలీసులు సీజ్ చేశారు. అలాగే బంగారుపాళ్యం వద్ద ఉన్న క్వారీ, ఇతర ఆస్తులు, భవనాలతో పాటు మిట్టూరులోని విద్యా సంస్థల భవనానికి చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications