అమ్మాయిలను సరఫరా చేస్తాడంటూ..: పోస్టర్లలో స్నేహితుడి షాక్!
విజయవాడ: ఇద్దరు స్నేహితుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఓ వ్యక్తి మరో వ్యక్తి పైన అమ్మాయిలను సప్లయ్ చేస్తాడంటూ పోస్టర్లతో తప్పుడు ప్రచారం చేశారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కె ఏనుగుపల్లిలో జరిగింది.
బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయిరామ్, శేషయ్యలు స్నేహితులు. వారి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఒకరి పైన మరొకరు విష ప్రచారానికి సిద్ధపడ్డారు.
అమలాపురం బస్ స్టేషన్లో అతికించి ఉన్న స్టిక్కర్ను పోలీసులు గమనించారు. అందులో రిసార్టులో అమ్మాయిలు సప్లై చేయబడును. అంటూ వివరాలు ఇచ్చారు. అందులో తన శత్రువు పేరు రాసి, అతడి ఫోన్ నెంబర్లు ఉంచారు.

దీనిపై పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఇద్దరు స్నేహితుల బృందాలకు చెందిన పేర్లను సేకరించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఒకరి పైన మరొకరు విషప్రచారంలో భాగంగా ఇది జరిగిందని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
కృష్ణా నదిలోకి స్నానంకు వెళ్లి ముగ్గురు మృతి
కృష్ణా నదిలో స్నానానికి అని వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తాడేపల్లి సీతానగరం వద్ద చోటు చేసుకుంది. ఆరుగురు విద్యార్థులు స్నానం కోసం వెళ్లారు. అందులో సుభాష్, సాయికృష్ణ, శ్రీకాంత్ అనే విద్యార్థులు మృతి చెందారు. మిగతా ముగ్గురు విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. వారు విజయవాడలోని ఓ కళాశాలలో చదువుతున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications