బాబు వార్న్: అధిష్టానానికి దగ్గుబాటి షాక్, తిరస్కారం

మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తన అలకను వీడలేదు. రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. మరో పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆయనను కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని మోత్కుపల్లి తిరస్కరించారు.
దగ్గుబాటి తిరస్కరణ ఓటు
కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సతీమణి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కాంగ్రెసు పార్టీ పైన తిరుగుబావుటా ఎగురవేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పార్టీ సూచించినట్లుగా ఏ అభ్యర్థికి ఓటు వేయలేదు. తొలిసారి ప్రవేశ పెట్టిన తిరస్కరణ ఓటును (నోటా)ను ఆయన ఉపయోగించుకున్నారు. కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేదు. దీనిని ఆయన ఉపయోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో సీమాంధ్రులకు అన్యాయం జరుగుతోందని అందుకే తాను తిరస్కరణ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణాలు చెప్పాల్సి ఉందన్నారు. విభజనపై రెండో ఎస్సార్సీ వేయాల్సి ఉండెనని భావించారు.
-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications