ప్రకాశం జిల్లాలో బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య
అమరావతి: బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. మృతురాలు అనూష ఒంగోలుకు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోందని పోలీసులు గుర్తించారు.

అనూష ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్ధానికులు చెబుతున్నారు. చదువు విషయంలో ఆమెపై ఉన్న ఒత్తిడే ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిందని తెలుస్తోంది. కాగా, ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు, కుటుంబ సభ్యులు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆత్మహత్యగా కేసును నమోదు చేసుకున్నారు.
కేవలం ఒత్తిడా లేక మరేమైన కారణాలున్నాయి అన్న విషయమై పోలీసులు విచారణ దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications