టీఆర్ఎస్లో అంతర్గత పోరు: ఎర్రబెల్లి, 'మూడో ఉగ్రవాది ఎక్కడున్నాడో తెలియదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రెండు సంవత్సరాల్లో ఆ పార్టీ విచ్ఛిన్నమవడం ఖాయమని అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. ఈనెల 23న జరిగనున్న బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలివచ్చి తెలుగుదేశం సత్తా చాటాలన్నారు.

సూర్యాపేట కాల్పులు: 'మూడో నిందితుడి ఆచూకీ దొరకలేదు'
నల్గొండ జిల్లాలోని సూర్యాపేట కాల్పుల ఘటనకు సంబంధించి మూడో నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. సెక్రటేరియట్లో కొద్దిసేపటి క్రితం ఆయన 'పోలీస్ టైగర్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట కాల్పుల ఘటనలో తప్పించుకున్న మూడో ఉగ్రవాది జాడ ఇంకా తెలియలేదని చెప్పారు. ఆ ఉగ్రవాదికోసం కాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లాలోని జానకీపురం ఎన్కౌంటర్పై విచారణ కొనసాగుతోందని నాయిని పేర్కొన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications