నీటి పంపులో పడేసి కుమారిడిన చంపిన తండ్రి

వారికి కుమారుడు పుట్టాడు. వారి కుమారుడు బాలమల్లేష్ (3) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూత్రపిండాలు పనిచేయకపోవడంతో రెండుసార్లు నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. మూడు సంవత్సరాలుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా బాలమల్లేష్ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో శ్రీశైలం తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో శ్రీశైలం కుమారుడ్ని తీసుకెళ్ళి ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకులో పడేశాడు. అనంతరం కిందికి వచ్చి తల్లికి, భార్యకు చెప్పాడు. వారు ఇంటి పైకి వెళ్ళి నీటిట్యాంకులో నుంచి బాలుడ్ని బయటకు తీశారు. అప్పటికే నీళ్లు తాగడంతో బాలమల్లేష్ మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న వనస్థలిపురం ఏసీపీ ఆనంద్భాస్కర్, హయత్నగర్ సీఐ శ్రీనివాస్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications