వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏటీఎం సెంటర్లో మంటలు, పరుగెత్తుకు వచ్చిన జనాలు

గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఏటీఎం కేంద్రంలో సోమవారం ఉదయం మంటలు, పొగలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఏటీఎం కేంద్రంలో సోమవారం ఉదయం మంటలు, పొగలు వచ్చాయి. అదే సమయంలో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన పలువురు భయంతో బయటకు పరుగెత్తుకు వచ్చారు.

వెంటనే విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను మంటలను అదుపులోకి తెచ్చారు. ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు.

Fire accident in ATM centre in Guntur district.

మరోవైపు, తెనాలి పట్టణంలో గల ఐతా నగర్లో ఆదివారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. ఓ ఇంట్లోకి అర్ధరాత్రి దొంగలు చొరబడి 46 గ్రాముల బంగారం, 2.50 లక్షల నగదును అపహరించారు. అడ్డుకోబోయిన ఇంటి యజమానిని తోసేసి పరారయ్యారు.

English summary
Fire accident in ATM centre in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X