'కేంద్రంతో విడాకులు ఐదు నిమిషాల పని.. దూరడానికి వైసీపీ రెడీ!'
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై స్పందించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్యాకేజీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. సీఎం చంద్రబాబు కూడా ప్యాకేజీ పట్ల సంతృప్తిగా లేరని స్పష్టం చేశారు.
కేంద్రంతో పేచీకి దిగితే విడాకులు తీసుకోవడం ఐదు నిమిషాల్లో అయిపోయే పని అన్నారు బుచ్చయ్య చౌదరి. అయితే విడాకుల తర్వాత భార్య భర్తలు బాగానే ఉన్నా.. పిల్లల భవిష్యత్తు ఏంటనేది కూడా ఆలోచించాల్సిన విషయమన్నారు.

ఇక ఇదే విషయంపై వైసీపీ మీద విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరి.. కేంద్రం నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోతే వైసీపీ అందులోకి దూరాలని ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా చంద్రబాబు ఏపీని 12శాతం వృద్ధిరేటులోకి తీసుకొచ్చారన్న విషయాన్ని మరిచిపోవద్దని బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications