ప్రక్రియ వేగమైంది, తీర్మానంపై కాంగ్ డైలమా: విశ్వరూప్

జివోఎం భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం శుక్రవారం ఢిల్లీలోని హోంమంత్రి కార్యాలయంలో భేటీ అయింది. ఈ భేటీ షిండే అధ్యక్షతన సాగింది. భేటీలో గులాం నబీ ఆజాద్, జైరామ్ రమేష్, వీరప్ప మొయిలీ, నారాయణ స్వామిలు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి చిదంబరం అమెరికా పర్యటనలో ఉన్నందున, ఎకె ఆంటోనీ ఆసుపత్రిలో ఉన్నందున సమావేశానికి హాజరు కాలేదు. విభజనపై మంత్రుల బృందం ఏర్పాటు అయినన తర్వాత మొదటిసారి సమావేశం అవుతుండటంతో అందరిలోను ఉత్కంఠ నెలకొంది.
క్షీణించిన బాబు ఆరోగ్యం
తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఎపి భవన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆయనను వైద్యులు శుక్రవారం ఉదయం పరీక్షించారు. ఆరోగ్యం మరింత క్షీణించిందని, వెంటనే దీక్ష విరమించాలని సూచించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications