ప్రక్రియ వేగమైంది, తీర్మానంపై కాంగ్ డైలమా: విశ్వరూప్

జివోఎం భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం శుక్రవారం ఢిల్లీలోని హోంమంత్రి కార్యాలయంలో భేటీ అయింది. ఈ భేటీ షిండే అధ్యక్షతన సాగింది. భేటీలో గులాం నబీ ఆజాద్, జైరామ్ రమేష్, వీరప్ప మొయిలీ, నారాయణ స్వామిలు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి చిదంబరం అమెరికా పర్యటనలో ఉన్నందున, ఎకె ఆంటోనీ ఆసుపత్రిలో ఉన్నందున సమావేశానికి హాజరు కాలేదు. విభజనపై మంత్రుల బృందం ఏర్పాటు అయినన తర్వాత మొదటిసారి సమావేశం అవుతుండటంతో అందరిలోను ఉత్కంఠ నెలకొంది.
క్షీణించిన బాబు ఆరోగ్యం
తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఎపి భవన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆయనను వైద్యులు శుక్రవారం ఉదయం పరీక్షించారు. ఆరోగ్యం మరింత క్షీణించిందని, వెంటనే దీక్ష విరమించాలని సూచించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications