యుటి కాదు, ఆ రాజధాని తొందరైతే మంచిది: వివేక్

తక్కువ ధరకు ప్రభుత్వ భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సోదరులుగా విడిపోదామని సీమాంధ్ర నాయకులను తాము కోరుతున్నామని ఆయన అన్నారు. సీమాంధ్రలో ఓ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, ఐఐటిని ఏర్పాటు చేయాలని తాము కూడా కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజనపై వెనక్కి పోవడానికి ఆంటోనీ కమిటీని వేయలేదని, విభజనపై తలెత్తే సమస్యలను వినడానికి మాత్రమే ఆ కమిటీని వేశారని మందా జగన్నాథం అన్నారు. అధిష్టానం నిర్ణయానికి సీమాంధ్ర నాయకులు కట్టుబడి ఉండాలని వివేక్ కోరారు.
హైదరాబాద్లో జగన్ సభ పెడితే మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పాల్సిన అవసరం వస్తుందని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణను అడ్డుకుంటే ఆంధ్రా అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని ఆయన వరంగల్లో గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ నెల 19వ తేదీన తలపెట్టిన సమైక్య శంఖారావం హైదరాబాద్ బహిరంగ సభకు అనుమతి ఇవ్వవద్దని తెరాస నేతలు డిజిపి ప్రసాదరావును కోరారు. ఈ మేరకు వారు గురువారం వారు ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications