చంద్రబాబు 'హైటెక్' ప్లాన్: విశాఖలో ఐటీ జంట టవర్
విశాఖ: హైదరాబాదులో ఐటీ వ్యాపారం అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రధాన ఆకర్షణంగా మాదాపూర్లోని హైటెక్ సిటీ నిలిచింది! ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఐటీ అభివృద్ధికి విశాఖలో ఐటీ జంట టవర్లు నిర్మించాలని ఏఫీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించింది.
దాదాపు 10 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. విశాఖలో ఇప్పటికే సాఫ్టువేర్ విలేజీని ప్రారంభించారు. తాజాగా సిగ్నేచర్ టవర్ల నిర్మాణానికి కన్సల్టెంట్ ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు కోరుతూ ఆహ్వాన ప్రకటనల జారీ చేసింది. ఈ నెల 25వ తేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. ఎంపికైన సంస్థ మార్చి 16 నుండి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక పనులు మొదలు పెట్టనుంది.

తిరుపతిలో చంద్రబాబు పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో భారీ విజయంతో గెలుపొందిన ఎమ్మెల్యే సుగుణ నివాసానికి బాబు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి తిరుపతి పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేసేందుకు చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ సర్కిల్, వెస్ట్చర్చి, ఎమ్మార్పల్లి తదితర ప్రాంతాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications