జైళ్లలో జామర్లను ఏర్పాటు చేస్తామన్న డీజీ వికె సింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జెళ్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ డీజీ వికె సింగ్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ 'అవినీతి ఉచిత పరిపాలన' అడ్మిషన్లకు కృషి చేస్తున్నామని అన్నారు.
అవనీతికి అడ్డుకట్ట వేయకపోతే పూర్తి బాధ్యత నాదేనని అన్నారు. రాబోయే మూడు నెలల్లో జైళ్లలో అవినీతిని సంపూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లలో జామర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

వీటితో పాటు జైళ్లలో అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జైళ్లలో వీడియో కాన్పరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జైళ్లలో ఖైదీల కోసం ప్రవేశపెట్టిన విద్యాదానం కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications