జైళ్లలో జామర్లను ఏర్పాటు చేస్తామన్న డీజీ వికె సింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జెళ్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ డీజీ వికె సింగ్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ 'అవినీతి ఉచిత పరిపాలన' అడ్మిషన్లకు కృషి చేస్తున్నామని అన్నారు.
అవనీతికి అడ్డుకట్ట వేయకపోతే పూర్తి బాధ్యత నాదేనని అన్నారు. రాబోయే మూడు నెలల్లో జైళ్లలో అవినీతిని సంపూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లలో జామర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

వీటితో పాటు జైళ్లలో అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జైళ్లలో వీడియో కాన్పరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జైళ్లలో ఖైదీల కోసం ప్రవేశపెట్టిన విద్యాదానం కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications