రంగంలోకి: వెంకయ్య రాజీనామాకి జనసేన డిమాండ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన తొలిసారి ఆందోళనకు దిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూమిపూజ రోజున జనసేన ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయడం గమనార్హం.

జనసేన పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు, పవన్ కళ్యాణ్ జెండాలతో ఆ పార్టీ శనివారం నాడు విజయవాడలోని కాలేశ్వర మార్కెట్ వద్ద ఆందోళనకు దిగింది. ప్రత్యేక హోదా పైన జనసేన తొలిసారి ధర్నా చేసల్తోంది. అయితే, జనసేన జెండాలతో ఎవరైనా చేస్తున్నారా లేక పార్టీకి చెందిన వారేనా తెలియాల్సి ఉంది.
ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదంటే కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రులు తమ పదవికి రాజీనామా చేయాలని వారు నినవాదాలు చేశారు. లేదంటే తెలుగు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications