టిడిపిలో చేరిన జగన్ పార్టీ నేత జూపూడి(ఫొటో)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా జూపూడికి పార్టీ జెండా కప్పి చంద్రబాబు టిడిపిలోకి ఆహ్వానించారు. జూపూడి చేరిక చేరిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో దళితుల్ని భాగస్వాములను చేస్తామని చెప్పారు.

కాగా, జూపూడి ప్రభాకర్ రావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. కొద్ది కాలంగా ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిని విభేదిస్తూ వచ్చిన జూపూడీ శుక్రవారం ఆ పార్టీని వీడారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications