ట్యాపింగ్ రుజువైతే కేసీఆర్కు పదవీగండమే: హైద్రాబాద్పై ఉండవల్లి కొత్త వాదన
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిట్టడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పనిగా పెట్టుకున్నారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రుజువు అయితే కేసీఆర్కు పదవీగండం తప్పదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం జోస్యం అన్నారు.
రేవంత్ రెడ్డి వ్యహారంలో ఏపీకి సంబంధం లేదన్నారు. ఇప్పటికైనా సెక్షన్ 8 అమలు కోరడ సంతోషకరమని చెప్పారు. పోలవరాన్ని నిర్మించి కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలన్నరు. పట్టిసీమ పేరుతో రూ.400 కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్నారు. హైదరాబాద్ను శాశ్వతంగా ఉమ్మడి రాజధాని చేయాలన్నారు. పార్లమెంటులో విభజన బిల్లు చట్ట ప్రకారం పాస్ అవలేదని, దీనిపై సుప్రీం కోర్టులో తాను న్యాయపోరాటం సాగిస్తున్నానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన త్వరలో ప్రకటన రావొచ్చునని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా పైన త్వరలో ఎప్పుడైనా ప్రకటన ఉంటుందని చెప్పారు. హైదరాబాదులో అధికారుల తీరుతో ఆధ్రా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయలను కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications