ట్యాపింగ్ రుజువైతే కేసీఆర్కు పదవీగండమే: హైద్రాబాద్పై ఉండవల్లి కొత్త వాదన
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిట్టడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పనిగా పెట్టుకున్నారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రుజువు అయితే కేసీఆర్కు పదవీగండం తప్పదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం జోస్యం అన్నారు.
రేవంత్ రెడ్డి వ్యహారంలో ఏపీకి సంబంధం లేదన్నారు. ఇప్పటికైనా సెక్షన్ 8 అమలు కోరడ సంతోషకరమని చెప్పారు. పోలవరాన్ని నిర్మించి కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలన్నరు. పట్టిసీమ పేరుతో రూ.400 కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్నారు. హైదరాబాద్ను శాశ్వతంగా ఉమ్మడి రాజధాని చేయాలన్నారు. పార్లమెంటులో విభజన బిల్లు చట్ట ప్రకారం పాస్ అవలేదని, దీనిపై సుప్రీం కోర్టులో తాను న్యాయపోరాటం సాగిస్తున్నానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన త్వరలో ప్రకటన రావొచ్చునని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా పైన త్వరలో ఎప్పుడైనా ప్రకటన ఉంటుందని చెప్పారు. హైదరాబాదులో అధికారుల తీరుతో ఆధ్రా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయలను కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications