దారుణం: ముగ్గురు చిన్నారుల హత్య, పెళ్లి కారణంతో

ఆయన ముగ్గురు మనవరాళ్లు సిరి (9), అక్షయ (6), ఖుషి (4) బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కిడ్నాప్కు గురయ్యారు. చిన్నారులను తమ బంధువు నరేందర్ రెడ్డి తీసుకెళ్లి ఉంటాడని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. నరేందర్ రెడ్డి చిన్నారులను తీసుకెళ్లిన కారును బాసర వంతెన వద్ద గుర్తించారు.
ఆ తర్వాత ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా శివారులోని సుధీర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు ఓ శుభకార్యం కోసం గంగస్థాన్కు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు నరేందర్ రెడ్డియే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
పెళ్లి కాలేదనే....
తనకు వివాహం కాలేదనే మానసిక సంఘర్షణతోనే నరేందర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని బంధువులకు ఫోన్ చేసి బెదిరించినట్లుగా తెలుస్తోంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications