బ్లేడ్తో కోసుకుని విమానంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అధికారుల వివరాల ప్రకారం - హైదరాబాద్ నగరంలోని మాదన్నపేటకు చెందిన ఇంతియాజ్ అహ్మద్ దుబాయ్ నుంచి శుక్రవారం ఉదయం 9.30కి విమానంలో వస్తుండగా, అతను బాత్రూమ్లోకి వెళ్లి బెల్టుతో గొంతు కోసుకున్నాడు.
విమాన సిబ్బంది సమాచారంతో పైలెట్ అతి వేగంగా విమానాన్ని దింపేశాడు. తీవ్ర గాయాలైన అతన్ని అపోలో ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విమానం శంషాబాద్ విమానాశ్రయంలో దిగడానికి కొద్ది సేపటి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.
అతని కుడి కాలికి కూడా గాయమైంది. వైద్యులు అత్యవసరంగా అతనికి శస్త్రచికిత్స చేశారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications