బాబుపై మైనంపల్లి వర్గం తిట్లు, ఎపిలో బిజెపి సీట్లు ఇవే!

బిజెపి, టిడిపి పొత్తుపై మైనంపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్కాజిగిరి సీటు బిజెపికి ఇచ్చినా తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని మైనంపల్లి అన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా తాను మల్కాజిగిరి నుండి పోటీ చేయాలని కోరుతోందన్నారు. చంద్రబాబు దీనిని గుర్తించాలన్నారు. తాను పార్టీకి లాయల్ వ్యక్తినన్నారు. మైనంపల్లి అనుచరులు చంద్రబాబుపై తిట్ల పురాణం వినిపించారు.
ఎపిలో బిజెపికి కేటాయించిన సీట్లు ఇవే...
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు పొడిచినట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో 47 అసెంబ్లీ, 8 లోకసభ స్థానాలు, సీమాంధ్రలో 15 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలు బిజెపికి రానున్నాయి.
కొత్త ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో బిజెపికి కేటాయించిన సీట్లలో మదనపల్లి, కడప, అనంతపురం, రాజోలు, నెల్లూరు రూరల్, నర్సారావుపేట, రాజమండ్రి, నర్సన్నపేట, విశాఖ నార్త్, విజయవాడ సెంట్రల్ ఉన్నాయి. మరో ఐదు సీట్లు బిజెపికి రానున్నాయి.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications