జూనియర్ ఆర్టిస్ట్పై అత్యాచారయత్నం: చిత్రపరిశ్రమ వ్యక్తే

సమాచారం మేరకు.. ఈ సంఘటన జూబ్లీహిల్స్ రెహమత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు నిందితుడి పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారని సమాచారం. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బస్సు, లారీ ఢీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని వెంకటరావుపల్లి వద్ద ముంబై రహదారి పైన ఆర్టీసి బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో పదిహేనుమందికి స్వల్ప గాయాలయ్యాయి.
అగ్ని ప్రమాదం
హెచ్విసి ప్రాంతంలోని సమష్టి అతిథి గృహంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్థులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంతో ఫర్నీచర్ దగ్ధమైంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications