తెలంగాణ సచివాలయం తరలింపు: ఆన్లైన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇ-పిటిషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఎర్రగడ్డలోని టెస్ట్ ఆసుపత్రి ప్రాంగణానికి తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. రామ్ మోహన్ రెడ్డి ఆన్ లైన్లో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇ-పిటిషన్ను ప్రారంభించారు.
మంగళవారం ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి తన ఆఫీసులో ఇందుకు సంబంధించిన విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘www.change.org' వెబ్సైట్లో ఇ-పిటిషన్ను ఉంచినట్లు తెలిపారు. ఈ వెబ్సైట్ను ఉపయోగించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్కు ఈ-పిటిషన్ చేశారు.
ఇ-పిటిషన్లో చెస్ట్ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్కు, తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రికి తరిలిచండాన్ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మోనార్క్లాగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, కాబట్టి ఈ తరలింపుని అడ్డుకునేందుకు అందరూ మద్దతుగా నిలబడాలని ఆయన అన్నారు.
ఈ-పిటిషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..













Click it and Unblock the Notifications