తెలంగాణ సచివాలయం తరలింపు: ఆన్లైన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇ-పిటిషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఎర్రగడ్డలోని టెస్ట్ ఆసుపత్రి ప్రాంగణానికి తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. రామ్ మోహన్ రెడ్డి ఆన్ లైన్లో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇ-పిటిషన్ను ప్రారంభించారు.
మంగళవారం ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి తన ఆఫీసులో ఇందుకు సంబంధించిన విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘www.change.org' వెబ్సైట్లో ఇ-పిటిషన్ను ఉంచినట్లు తెలిపారు. ఈ వెబ్సైట్ను ఉపయోగించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్కు ఈ-పిటిషన్ చేశారు.
ఇ-పిటిషన్లో చెస్ట్ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్కు, తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రికి తరిలిచండాన్ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మోనార్క్లాగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, కాబట్టి ఈ తరలింపుని అడ్డుకునేందుకు అందరూ మద్దతుగా నిలబడాలని ఆయన అన్నారు.
ఈ-పిటిషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు













Click it and Unblock the Notifications