చంద్రబాబు తో బాబా రాందేవ్ భేటీ : మెగా ఫుడ్ పార్క్ కు 172 ఎకరాలు..
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తో యోగా గురు బాబా రాందేవ్ భేటీ అయ్యారు. ఏపిలో తమ ప్రాజెక్టు అంశం పై సీయం తో చర్చించారు. గతంలోనే ఏపిలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు బాబా రాందేవ్ ముందుకొచ్చారు. విజయనగరం జిల్లాలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటికే ఏపి ప్రభుత్వం ఈ సంస్థ కోసం 172.84 ఎకరాల భూమి కేటాయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తో యోగా గురు బాబా రాందేవ్ సచివాలయంలో భేటీ అయ్యారు. విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే 'మెగా ఫుడ్ పార్క్'పై సీఎంతో ఆయన చర్చించారు. మెగాఫుడ్ పార్క్ గురించి చంద్రబాబుకు రాందేవ్ వివరించారు. రూ.634 కోట్ల వ్యయంతో ఆహారశుద్ధితో పాటు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సీఎంకు వివరించారు. ఈ పార్క్తో 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దీంతో... ఈ మెగాఫుడ్ పార్క్కు 172.84 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడి లేని వ్యవసాయాన్ని ప్రోత్సహం కోసం అమలు చేస్తున్న విధానాల ను వివరించారు.

-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
అమరావతి వేదికగా అరుదైన నిర్మాణం, తెలుగు వైభవాన్ని చాటేలా..!! -
LPG: ఏపీలో ఎల్పీజీ గ్యాస్ పరిస్ధితి ఇదే..! తేల్చేసిన సర్కార్-స్పెషల్ టీమ్స్..! -
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
NTR Vaidya Seva: డబ్బులిస్తేనే వైద్యం-ఏపీ సర్కార్ కు తేల్చేసిన ఆస్పత్రులు..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications