స్పీడ్ అందుకోనున్న రాజధాని నిర్మాణం : నాలుగేళ్లకు ఎంత కేటాయించారంటే!
విజయవాడ : నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా నిర్మించాలనే ఉద్దేశ్యంతో.. వచ్చే పదేళ్లలో ఇందుకోసం భారీగా నిధులను ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. రాజధాని నిర్మాణంపై బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు సలే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజధాని నిర్మాణాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇందుకు తగ్గట్లుగానే వచ్చే పదేళ్లలో 43వేల కోట్ల రూపాయలను రాజధాని కోసం ఖర్చు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుండగా.. నాలుగేళ్ల కాలానికి గాను 32,500 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసం వెచ్చించనున్నట్లు అధికారులు తెలిపారు.

కేటాయించిన డబ్బుతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా.. ఇళ్లు, రోడ్లు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, లాంటి సదుపాయాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిలకలు రచిస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications