సొంత నియోజకవర్గంలో కిరణ్కు జగన్ పార్టీ 'పెద్ది' షాక్
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలింది. ఇటీవల పరోక్ష ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ రెండు ఎంపీపీలను గెలుచుకుంది. అయితే, ఆ ఆనందం జై సమైక్యాంధ్ర పార్టీకి ఒక్క రోజులోనే ఆవిరి అయిపోయింది.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పరిధిలో జై సమైక్యాంధ్ర పార్టీ మండలాధ్యక్ష స్థానాన్ని సొంత బలంతో దక్కించుకుంది. అలాగే అదే నియోజకవర్గంలోని గుర్రంకొండ మండల అధ్యక్ష స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుతో గెలుచుకుంది.

తమ సభ్యుల మద్దతుతో జై సమైక్యాంధ్ర పార్టీకి అధ్యక్ష పదవి ఇచ్చి, తాము ఉపాధ్యక్ష పదవి తీసుకునేలా ఆ పార్టీ నేతలతో ఎన్నికకు ముందు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడైన నక్కా చంద్రశేఖర్కు ఎంపీపీ పదవి దక్కింది. పదవి దక్కించుకున్న చంద్రశేఖర్ ఆదివారం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications