హాల్ టికెట్: ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసింది. విజయనగరం జిల్లా వేపాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని ధనలక్ష్మీ, పరీక్షలకు హజరయ్యేందుకు ఈరోజు ఉదయం కళాశాలకు వచ్చింది.
అయితే ఆమెకు కళాశాల సిబ్బంది హాల్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్ధాపానికి గురైన ఆమె కళాశాల ప్రాంగణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కళాశాల సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇక ఏపీలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,412 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,91,006 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్ధులు 4, 62, 293 మంది కాగా, రెండో సంవత్సరం విద్యార్ధులు 4,71, 086 మంది ఉన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications