లోకేష్ ఫ్లెక్సీ కడుతుండగా విషాదం: విద్యుత్ షాక్తో కార్యకర్త మృతి!..
టీడీపీ కార్యకర్త మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకోవడంతో..
చిత్తూరు: మంత్రి నారా లోకేష్ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో టీడీపీ కార్యకర్త ఒకరు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో.. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు.
టీడీపీ కార్యకర్త మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకోవడంతో.. అతనికి అండగా నిలుస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, గతంలోను లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. అనిల్ కుమార్(25) అనే వ్యక్తి మృత్యువాత పడటం గమనార్హం. షార్ట్ సర్క్యూట్ తో తీవ్ర గాయాలపాలైన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
More From
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications