టౌన్షిప్ పైనుండి దూకి టెక్కీ ఆత్మహత్య, ఇటీవలే సిటీకి

ఇతను ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఇన్ఫోసిస్లో పని చేస్తున్నాడు. అతను దూకేముందు మణికట్టు చేతి కోసుకున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఐదో అంతస్తు పైనుండి కింద దూకాడు.
చెరువులోకి దూసుకెళ్లిన బస్సు
అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో ఓ ఆర్టీసి బస్సు అదుపు తప్పి శ్రీకంఠపురం చెరువులోకి వెళ్లింది. ప్రమాదం సమయంలో యాభై మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు. ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు లేపాక్షి నుండి హిందూపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.
More From
-
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications