టౌన్షిప్ పైనుండి దూకి టెక్కీ ఆత్మహత్య, ఇటీవలే సిటీకి

ఇతను ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఇన్ఫోసిస్లో పని చేస్తున్నాడు. అతను దూకేముందు మణికట్టు చేతి కోసుకున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఐదో అంతస్తు పైనుండి కింద దూకాడు.
చెరువులోకి దూసుకెళ్లిన బస్సు
అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో ఓ ఆర్టీసి బస్సు అదుపు తప్పి శ్రీకంఠపురం చెరువులోకి వెళ్లింది. ప్రమాదం సమయంలో యాభై మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు. ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు లేపాక్షి నుండి హిందూపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications