బాబుకు షాక్: కెసిఆర్తో టచ్లో ఇద్దరు ఎమ్మెల్యేలు?

కాంగ్రెసు పార్టీతో విలీనం లేదా పొత్త విషయమై కెసిఆర్ ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలు ముగిసి, ఓ నిర్ణయం వచ్చాక వారు తెలుగుదేశం పార్టీని వీడి తెరాసలో చేరే అవకాశముందంటున్నారు. తెరాసను విలీనం చేస్తే వారు చేరకపోవచ్చునని చెబుతున్నారు. అయితే, బాబుతో సాన్నిహిత్యం ఉన్న వీరు పార్టీని వీడే అవకాశాలు లేవని చెబుతున్నారు.
పల్నాడును రాజధానిగా చేయాలి
నరసారావుపేట కేంద్రంగా మూడు రెవెన్యూ డివిజన్లతో పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని దిగ్విజయ్ సింగ్కు సూచించానని కాసు వెంకటకృష్ణా రెడ్డి తెలిపారు.
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్తో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరానని అన్నారు. దిగ్విజయ్కు మూడు అంశాలపై తాను సూచనలు చేశానని అన్నారు.
More From
-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications