పోలవరంలో జగన్ పార్టీ ఎమ్మెల్యే గ్రామం మునక

అందులో ఒకరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, మరొకరు సీపీఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. సదరు ఎమ్మెల్యేల స్వగ్రామాలు ముంపు ప్రాంతంలో ఉండటంతో వీరు స్థానికేతర సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి.
ఖమ్మం జిల్లాకు చెందిన సున్నం రాజయ్య భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సీపీఎం నేత. ఇప్పటి వరకు ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన పుట్టి పెరిగింది ముంపు మండలం ఉన్న వీఆర్ పురం(వరరామచంద్రాపురం)లోని సున్నంవారి గూడెం. ఆయనకు సొంతూరిలో పక్కా ఇల్లు ఉంది. ఈ గ్రామంలో సుమారు 500 మంది జనాభా ఉంటుంది. ప్రస్తుతం ఆ గ్రామం అంతా పోలవరం ముంపులోకి చేరిపోనుంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సొంత గ్రామం ముంపు మండలం వేలేరుపాడు. ఈ మండలంలోని తిరుమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నాయికట్ట ఆయన స్వగ్రామం. అక్కడ ఆయనకు ఇంటి స్థలం ఉంది. ఈ గ్రామం కూడా ముంపులోకి చేరిపోనుంది. ఈ గ్రామ జనాభా సుమారు 400.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications