అలాగైతేనే గెలుపు: ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు ఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. యూపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. యూపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. అభివృద్ధితోనే గెలుపు ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కాగా, యూపీలో బీజేపీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. 403 అసెంబ్లీ స్థానాలున్న అతిపెద్ద రాష్ట్రంలో 300 మార్క్ దాటింది. ఎస్పీ- కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా బీజేపీ ముందు తేలిపోయాయి. బీఎస్పీ కేవలం 23 స్థానాలకు పరిమితమైంది.

కాగా, ఎస్పీ నేత శివపాల్ యాదవ్ 35 వేల మెజార్టీతో గెలుపొందారు. రాజాభయ్యా లక్ష మెజార్టీతో గెలిచారు. నోయిడాలో రాజ్ నాథ్ సింగ్ తనయుడు గెలుపొందారు. అయోధ్యలో బీజేపీ గెలిచింది.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications