అడుగు భాగాన నోరు, చుట్టూ ముల్లు: గుంటూరులో వింత ఆకారంలో చేప
గుంటూరు జిల్లా పెదకూరపాడులో వింత చేప కనిపించింది. గ్రామానికి చెందిన రెహ్మాన్ పొలంలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం వింత చేప కనిపించింది.
గుంటూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడులో వింత చేప కనిపించింది. గ్రామానికి చెందిన రెహ్మాన్ పొలంలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం వింత చేప కనిపించింది. ఇది చాలా వింతగా ఉండటంతో ప్రజలు ఆసక్తిగా చూశారు.

ఆదివారం సాయంత్రం రెహ్మాన్ తన వ్యవసాయ బావికి నీరు పెట్టాడు. బావిలో నీరు అయిపోయింది. అతడు బావిలోకి దిగారు. లోపల చేపలను గుర్తించాడు. వాటిని గట్టున పడేశాడు. అయితే, గట్టున పడిన చేపలలో ఒకటి భిన్నంగా, వింతగా కనిపించింది.
చేప అడుగు భాగాన నోరు ఉంది. చేపలకు సాధారణంగా ముందు భాగంలో నోరు ఉంటుంది. చేప పైభాగన కాక చేప చుట్టూ ముల్లు వలె ఉన్నాయి. మిగతా చేపలు ఒడ్డున పడేసిన కాసేపటికి చనిపోతాయి. కానీ ఈ చేప మాత్రం దాదాపు నాలుగు గంటల పాటు బతికి ఉంది.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications