శాలరీ పెంచండి: ఎమ్మెల్యేలు, చేతులెత్తేసిన యనమల
హైదరాబాద్: శాసన సభ్యుల వేతనాలు పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం కోరారు. యనమలను కలిసిన ఎమ్మెల్యేలు.. తమ జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దానికి యనమల స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు పెంచలేమని తేల్చి చెప్పారు. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే.. తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలన్నారు.
రాజీనామా చేయాలి: పల్లె
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రమంత్రి పల్లె రఘునాథ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పల్లె అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించటానికి ఏపీ సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. యూపీఏ విధానాల వల్ల ఏపీ వెంటిలేటర్పై ఉందని, వీరప్ప మొయిలీకి ఏపీ ప్రజల ఉసురు తగులుతుందన్నారు.
రామానాయుడు మృతి పట్ల ఏపీ అసెంబ్లీ సంతాపం
ఇటీవల మృతి చెందిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసన సభ సంతాపం తెలిపింది. అనంతరం పట్టిసీమ ప్రాజెక్టు పైన చర్చ ప్రారంభించింది.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications