వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీతో భేటీ కానున్న జగన్, చంద్రబాబుపై ఫిర్యాదు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో నలుగురిని చంద్రబాబు కేబినెట్లోకి తీసుకున్నారు.అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు తదితర నలుగురు మంత్రులు అయ్యారు. దీనిపై ఫిర్యాదు చేశారు.

YS Jagan to meet PM Narendra Modi
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Wednesday met PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X