ఢిల్లీలో కుప్పకూలిన 150 ఏళ్ల మూడంతస్థుల భవంతి

సమాచారం రావడంతో ఆరు ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను హిందూరావ్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
ఉదయం ఏడు గంటల సమయంలో భవంతి కూలుతున్నట్లుగా అనిపించడంతో తాము వెంటనే కిందకు దిగి వచ్చామని, తమ వెంట మరికొందరు బయటకు వచ్చారని, పోలీసులు, స్థానికులు సహకరించారని ఒకరు చెప్పారు.
ఫ్లాట్ ఫాంను ఢీకొన్న ఎంఎంటిఎస్
హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్లోని రెండో నెంబర్ ప్లాట్ ఫాంలో డెడ్ ఎండ్ను ఢీకొని ఎంఎంటిఎస్ ఇరుక్కుపోయింది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను గంటకు పైగా శ్రమించి కాపాడారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications