వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీలో కుప్పకూలిన 150 ఏళ్ల మూడంతస్థుల భవంతి
సమాచారం రావడంతో ఆరు ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను హిందూరావ్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
ఉదయం ఏడు గంటల సమయంలో భవంతి కూలుతున్నట్లుగా అనిపించడంతో తాము వెంటనే కిందకు దిగి వచ్చామని, తమ వెంట మరికొందరు బయటకు వచ్చారని, పోలీసులు, స్థానికులు సహకరించారని ఒకరు చెప్పారు.
ఫ్లాట్ ఫాంను ఢీకొన్న ఎంఎంటిఎస్
హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్లోని రెండో నెంబర్ ప్లాట్ ఫాంలో డెడ్ ఎండ్ను ఢీకొని ఎంఎంటిఎస్ ఇరుక్కుపోయింది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను గంటకు పైగా శ్రమించి కాపాడారు.
Comments
English summary
A 150-year-old three-storey building has collapsed near the Bara Hindu Rao area of north Delhi.
Story first published: Wednesday, October 9, 2013, 10:22 [IST]