ఎదురుకాల్పులు: ఇద్దరు ఉగ్రవాదులు హతం, కొనసాగుతున్న వేట
బుధవారం తెల్లవారుజామున భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్లోని కుప్వారాలో చోటుచేసుకుంది.
శ్రీనగర్: బుధవారం తెల్లవారుజామున భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్లోని కుప్వారాలో చోటుచేసుకుంది.
కుప్వారాలోని కలరూస్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం.
దీంతో భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవేట ప్రారంభించాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

ప్రతిగా భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కాగా, హోలీ పండగ రోజున కూడా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications