ఇక మరణ ధ్రువపత్రానికీ ఆధార్ తప్పనిసరి
ఆధార్ నెంబర్ ఇకపై ప్రతీ అంశానికి కీలకం కానుంది. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలు, పాన్ నంబర్లు, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేసింది.
న్యూఢిల్లీ: ఆధార్ నెంబర్ ఇకపై ప్రతీ అంశానికి కీలకం కానుంది. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలు, పాన్ నంబర్లు, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేసింది.
తాజాగా మరణ ధ్రువీకరణ పత్రాలకు కూడా ఆధార్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ 1, 2017 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మరణ ధ్రువీకరణ నమోదుకు ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటన వెలువరిచింది.

అయితే జమ్మూకాశ్మీర్, మేఘాలయ, అసోం రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు కల్పించింది. మరణ ధృవీకరణ పత్రాలకు ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా చనిపోయిన వారి వివరాలు కూడా ప్రభుత్వానికి తెలుస్తాయి. దీంతో చనిపోయిన వారికి పింఛన్ లాంటి పథకాలు నిలిపేసే అవకాశం ఉంటుంది.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications