ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ స్క్రీనర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 372 సెక్యూరిటీ స్క్రీనర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 15 డిసెంబర్ 2018.
సంస్థ
పేరు
:
ఎయిర్పోర్ట్
అథారిటీ
ఆఫ్
ఇండియా
కార్గో
లాజిస్టిక్స్
&అలైడ్
సర్వీసెస్
మొత్తం
పోస్టుల
సంఖ్య
:
372
పోస్టు
పేరు
:
సెక్యూరిటీ
స్క్రీనర్స్
జాబ్
లొకేషన్:
ఆల్
ఇండియా
దరఖాస్తులకు
చివరితేదీ
:
15
డిసెంబర్
2018
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : డిసెంబర్ 1, 2018 నాటికి 45 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 25000-30000/-
అప్లికేషన్
ఫీజు
జనరల్
/ఓబీసీ
అభ్యర్థులకు:
రూ.
500
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు
:
ఫీజు
మినహాయింపు
ఎంపిక
విధానం:
రాత
పరీక్ష
ఇంటర్వ్యూ
ద్వారా
ముఖ్య
తేదీలు
దరఖాస్తుల
స్వీకరణ
ప్రారంభం
:
22
నవంబర్
2018
దరఖాస్తులకు
చివరితేదీ
:
15
డిసెంబర్
2018
Link :https://goo.gl/ifJyHQ