కశ్మీర్లో ప్రమాదం, లోయలోకి దూసుకెళ్లిన క్యాబ్, 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్యాబ్ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. కిష్ట్వార్ జిల్లాలో గల మర్వా ప్రాంతం వద్ద యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వెళుతున్న క్యాబ్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఎనిమిది మంది చనిపోయారు.

స్థానికుల సాయంతో పోలీసులు మృతదేహాలను లోయ నుంచి వెలికి తీశారు. ప్రమాదానికి గురైన వాహనం ఓ టాటా సుమో అని తెలిపారు. ప్రమాదానికి గురైన ప్రాంతం అత్యధిక భాగం పర్వత ప్రాంతం ఉంది. మృతుల్లో ఏడుగురు మర్వా ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications