టి బిల్లుపై అసెంబ్లీ నిర్ణయం, వచ్చాక పంపిస్తాం: షిండే

రాష్ట్రపతి నుండి తెలంగాణ బిల్లు రాగానే తాము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పారు. ఎపి శాసన సభ బిల్లు పైన ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. శాసన సభ అభిప్రాయం తర్వాత తాము మంత్రివర్గంలో చర్చిస్తామన్నారు. కేబినెట్ నిర్ణయం అనంతరం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు. తెలంగాణ బిల్లు తన వద్దకు రాగానే అసెంబ్లీకి పంపిస్తానని చెప్పారు.
కాగా, అవిశ్వాస తీర్మానం హోరు, విపక్షాల జోరు, మిత్రపక్షాలతోనూ పోరు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 15వ లోక్సభ చరిత్రలో అతి సంక్షిప్త సమావేశాలను మరింత సంక్షిప్తం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అవిశ్వాసంపై చర్చకు తగిన సంఖ్యాబలాన్ని సీమాంధ్ర ఎంపీలు సంపాదించడం, అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు, 2జీ, బొగ్గు కుంభకోణాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బిజెపి నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్లో కలవరం మొదలైంది. వీటన్నింటికీ ఏకైక పరిష్కారంగా సభను వారం ముందుగానే నిరవధిక వాయిదా వేయాలని భావిస్తోందట. ఇప్పటికే 13 మంది సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాసం నోటీసు ఇవ్వగా, దీన్ని సమర్థించడానికి శివసేన, అకాలీదళ్, బిజెడి సిద్ధమయ్యాయి.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications