మీసాలు లేకుండా అయోధ్యలో రాముడి విగ్రహమా?: హిందూ నేత శంభాజీ
లక్నో: అయోధ్యలో నిర్మించే రామ మందిరంలో ఏర్పాటు చేసే శ్రీరాముడి విగ్రహానికి మీసం ఉండాలని హిందుత్వ నాయకుడు శంభాజీ భిడే సోమవారం వ్యాఖ్యానించారు. ఆగస్టు 5న అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిర భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్య్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా శంభాజీ బిడే మీడియాతో మాట్లాడుతూ.. రామ మందిరంలో ఏర్పాటు చేసే శ్రీరాముడు, లక్ష్మణుల విగ్రహాలకు మీసాలు ఉండాలని, ఈ మేరు టెంపుల్ ట్రస్టీ గోవింద్ గిరీజీ మహారాజ్కు విన్నవించినట్లు తెలిపారు.

శ్రీరాముడి విగ్రహానికి మీసాలు లేకుండా ఏర్పాటు చేస్తే తన లాంటి భక్తులకు రామ మందిరం కట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదని శంభాజీ వ్యాఖ్యానించారు. భూమి పూజకు ముందు ఛత్రపతి శివాజీ మహరాజ్ చిత్రపటానికి పూజలు చేయాలని ఆయన కోరారు. భూమి పూజ సందర్భంగా దేశ ప్రజలు దీపావళి, దసరా పండగలా వేడుకలో చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Recommended Video
కొందరు ప్రజలు రాముడి మందిర నిర్మాణం కరోనాను అంతం చేస్తుందని చెప్పుకుంటున్నారంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను శంభాజీ తప్పుబట్టారు. అలాంటి వ్యాఖ్యలు ఆయన చేయడం సరికాదన్నారు. భూమి పూజ కార్యక్రమానికి శరద్ పవార్ ఆహ్వానించకపోయినప్పటికీ మహారాష్ట్ర తరపున హాజరుకావాలని ఆయన వ్యాఖ్యానించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications