బాలకోట్ ఉదంతాన్ని ప్రధాని ప్రచారం చేయకూడదా ? చర్యలు తీసుకోనున్న ఈసీ
బాలకోట్ ఉదంతం ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో భారతీయా జనతా పార్టీకి ఎంతోకొంత మేలు చేస్తోంది. బాలకో్ట్ ఉదంతం ఆపార్టీకి ఓట్లను తెచ్చిపెట్టనుందని సర్వేలు సైతం తేల్చాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ ప్రచారస్త్ర్రాంలో ప్రధానంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రతిపక్షాలకు ఇది మింగుడుపడడం లేదు. ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోది తోపాటు అమిత్ షాను కట్టడి చేయడానికి విమర్శలు ఎక్కుపెట్టాయి.

ఈనేపథ్యంలోనే వారి వ్యాఖ్యలపై ఈసీ ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలకు ఈసిపై విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో బాలకోట్ ఉదంతం, భద్రతా బలగాలపై రాజకీయం చేసే వ్యాఖ్యల విషయంలో త్వరలో చర్యలు తీసుకుంటామని ఈసీ వర్గాలు మీడియా వెల్లడించారని తెలుస్తోంది. దీనిపై సమాచారం సేకరిస్తున్నట్టు కూడ పేర్కోన్నాయి. ఎన్నికలు పూర్తయ్యోవరకు కాకుండా త్వరలోనే నోటిసులు పంపించే అవకాశాలు ఉన్నట్టు ఓ జాతియ మీడియా పేర్కోంది.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications