బాలకోట్ ఉదంతాన్ని ప్రధాని ప్రచారం చేయకూడదా ? చర్యలు తీసుకోనున్న ఈసీ
బాలకోట్ ఉదంతం ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో భారతీయా జనతా పార్టీకి ఎంతోకొంత మేలు చేస్తోంది. బాలకో్ట్ ఉదంతం ఆపార్టీకి ఓట్లను తెచ్చిపెట్టనుందని సర్వేలు సైతం తేల్చాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ ప్రచారస్త్ర్రాంలో ప్రధానంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రతిపక్షాలకు ఇది మింగుడుపడడం లేదు. ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోది తోపాటు అమిత్ షాను కట్టడి చేయడానికి విమర్శలు ఎక్కుపెట్టాయి.

ఈనేపథ్యంలోనే వారి వ్యాఖ్యలపై ఈసీ ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలకు ఈసిపై విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో బాలకోట్ ఉదంతం, భద్రతా బలగాలపై రాజకీయం చేసే వ్యాఖ్యల విషయంలో త్వరలో చర్యలు తీసుకుంటామని ఈసీ వర్గాలు మీడియా వెల్లడించారని తెలుస్తోంది. దీనిపై సమాచారం సేకరిస్తున్నట్టు కూడ పేర్కోన్నాయి. ఎన్నికలు పూర్తయ్యోవరకు కాకుండా త్వరలోనే నోటిసులు పంపించే అవకాశాలు ఉన్నట్టు ఓ జాతియ మీడియా పేర్కోంది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications