ఝార్ఖండ్లో పేలుడు : ముగ్గురి మృతి, ఇద్దరికీ గాయాలు
ఝార్ఖండ్ : ఝార్ఖండ్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతిచెందారు. గిరిదిహ్ జిల్లా పాదంతండ్లో బావి తవ్వేందుకు అడ్డుగా ఉన్న రాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను తీసుకురాగా .. ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

ప్రమాదవశాత్తు ..
పేలుడు పదార్థాలను ఓ వ్యక్తి టూ వీలర్పై తీసుకొచ్చారు. వాటిని కిందకు దించే క్రమంలో అనుకోకుండా పేలుడు జరిగింది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. అక్కడక్కడ గాయాలయ్యాయని .. త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు.
కుట్రకోణం ..?
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలపారు. ప్రమాదవశాత్తు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు. అయితే ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే అని కూడా ఆరా తీస్తామని తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి ... బంధువులకు అప్పగిస్తామని వెల్లడించారు. గాయపడ్డవారి వైద్య చికిత్సను ప్రభుత్వమే చేయిస్తోందని చెప్పారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications