కలకలం: డీఎంకె నేత ఇంటిపై బాంబు దాడి, భయాందోళనలో స్థానికులు..
కాంచీపురం: తమిళనాడులోని కాంచీపురంలో డీఎంకే నేత రవి ఇంటిపై కొందరు దుండగులు బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బాంబు దాడిలో రవి సోదరుడు కుమార్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. డీఎంకే నేత ఇంటిపై బాంబుల దాడితో చుట్టుపక్కల జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాబు దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధారాల కోసం సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications