శక్తివంత జపాన్.. భారత్పై ఆధారపడి ఉంది: షింజో, బుల్లెట్ రైలు పనులకు శంకుస్థాపన
భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిజో అబే గురువారం ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు నగరాల మధ్య 580 కిలో మీటర్ల మేర రైలు మార్గం.
Recommended Video

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిజో అబే గురువారం ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. ఇద్దరు రిమోట్ ద్వారా పనులకు శ్రీకారం చుట్టారు. రెండు నగరాల మధ్య దూరం 508 కిలోమీటర్లు.
ప్రతిపాదిత బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల నుంచి 380 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.10 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్టుతో 20 వేల మందికి ఉపాది కల్పన. ప్రాజెక్టు పూర్తయ్యాక 4వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా 16వేల మందికి ఉపాధి ఉంటుంది.

ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు వచ్చాక ఆ సమయం మూడు గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టుకు జపాన్ అందించే రుణం రూ.88,000 కోట్లు.
I really like Gujarat & I really like India. I will do whatever I can for India: Japanese PM Shinzo Abe #BulletTrain pic.twitter.com/AUNZphsmOA
— ANI (@ANI) September 14, 2017
ఈ సందర్భంగా షింజో అబే మాట్లాడారు. శక్తివంతమైన జపాన్ అనేది భారత్ సంబంధాలపై ఆధారపడి ఉంటుందని, శక్తివంతమైన భారత్ అనేది జపాన్తో సంబంధాలపై ఆధారపడి ఉంటుందన్నారు. భారత్కు ఏం కావాలంటే అది చేస్తా అన్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications