3 కోట్ల లంచం: సీబీఐకి అడ్డంగా దొరికిన డీఆర్ఐ కీలక అధికారి
జాతీయ దర్యాప్తు సంస్థల్లో కీలకమైనదిగా భావించే డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లో పెద్ద అవినీతి భాగోతం బయటపడింది. డీఆర్ఐలో అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ)గా పనిచేస్తోన్న చంద్రశేఖర్ అనే అధికారిని సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. లూథియానాలో విధులు నిర్వహిస్తోన్న చంద్రశేఖర్ ను రూ.3 కోట్ల లంచం తీసుకున్న కేసులో అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు చెప్పారు.

ఆయనతోపాటు మరో ఇద్దరు మీడియేటర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 2019 జూన్లో ఓ సరుకు రవాణా సంస్థపై దాడి చేసిన చంద్రశేఖర్.. ఆ సమయంలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కంపెనీకి తిరిగిచ్చేందుకు రూ.3 కోట్ల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications